కావాల్సిన పదార్ధాలు :
సగ్గుబియ్యం- ఒక కప్పు
పచ్చి మిరపకాయలు-3
ఉల్లిపాయలు-1
కొత్తిమీర
ఉప్పు తగినంత
బియ్యపిండి తగినంత
నూనె తగినంత
పుల్లటి పెరుగు పావు కప్పు
తయారు చేసే విధానం :
సగ్గుబియ్యం ముందుగా ఒక 4 గంటల ముందు నానపెట్టుకొవాలి .
ఇప్పుడు సగ్గుబియ్యం లో నీళ్ళు వంపేసి అందులో పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిరప ముక్కల పేస్టు, కొత్తిమీర బియ్యపిండి కలుపుకోవాలి. ఇప్పుడు బాండి లో నూనె పోసి స్టవ్వు మీద పెట్టాలి. నూనె కాగాక పిండిని చిన్న చిన్న వడలుగా వేసి అవి ఎర్రగా వేగాక దించండి. అంతే వేడి వేడి సగ్గుబియ్యం వడలు రడీ
సగ్గుబియ్యం- ఒక కప్పు
పచ్చి మిరపకాయలు-3
ఉల్లిపాయలు-1
కొత్తిమీర
ఉప్పు తగినంత
బియ్యపిండి తగినంత
నూనె తగినంత
పుల్లటి పెరుగు పావు కప్పు
తయారు చేసే విధానం :
సగ్గుబియ్యం ముందుగా ఒక 4 గంటల ముందు నానపెట్టుకొవాలి .
ఇప్పుడు సగ్గుబియ్యం లో నీళ్ళు వంపేసి అందులో పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిరప ముక్కల పేస్టు, కొత్తిమీర బియ్యపిండి కలుపుకోవాలి. ఇప్పుడు బాండి లో నూనె పోసి స్టవ్వు మీద పెట్టాలి. నూనె కాగాక పిండిని చిన్న చిన్న వడలుగా వేసి అవి ఎర్రగా వేగాక దించండి. అంతే వేడి వేడి సగ్గుబియ్యం వడలు రడీ
No comments:
Post a Comment