కావల్సిన పదార్ధాలు :
మొక్కజొన్న గింజలు- 1కప్పు
మిరపకాయలు- 3
ఉల్లిపాయలు-1
ఉప్పు తగినంత
బియ్యపిండి - 1/4 కప్పు
నీళ్ళు తగినన్ని
నూనె తగినంత
తయారు చేసే విధానం :
ముందుగా మొక్కజొన్న గింజలు, మిరపకాయలు కలిపి గ్రయిండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బియ్యపిండి,తగినన్ని నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్వు మీద దోశల పెనం పెట్టి అది వేడెక్కాక దోశలుగా వేయాలి.
No comments:
Post a Comment