కావాల్సిన పదార్ధాలు :
మొక్కజొన్న గింజలు- 1 కప్పు
పచ్చి మిరపకాయలు - 3
ఉల్లిపాయ-1
కొత్తిమీర
ఉప్పు తగినంత
నూనె తగినంత
తయారు చేసే విధానం :
మొక్కజొన్న గింజలు, పచ్చి మిరపకాయలు కలిపి మెత్తగా గ్రయిండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో ఉప్పు,కొత్తిమీర,ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. స్టవ్వు మిద బాండి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె కాగాక పిండిని చిన్న చిన్న వడలు గ వేసి అవి ఎర్రగా వేగాక దించండి.
గమనిక : పిండి పల్చగా అయితే అందులో కొంచెం కార్న్ ఫ్లోర్ కలపండి.
No comments:
Post a Comment